IND vs ENG 3rd Test: ధోని మార్క్ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్మ్యాన్.. టాప్ 6 లిస్టులో ఎవరున్నారో తెలుసా?
Rohit Sharma Surpass MS Dhoni: ప్రస్తుతం తొలిరోజు మూడో సెషన్ జరుగుతోంది. భారత్ తరపున రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. దీంతో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రాజ్కోట్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రెహాన్ అహ్మద్పై 2 పరుగులు చేయడం ద్వారా కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్పై అతనికిది మూడో సెంచరీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
