Hardik Pandya: అమిత్షాను కలిసిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. కారణమేంటంటే?
త్వరలో శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు హార్దిక్ పాండ్యాను టీమిండియా కెప్టెన్గా నియమించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో పరిమిత ఓవర్లలోనూ జట్టు సారథ్య బాధ్యతలు హార్దిక్కే అప్పగించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో పాండ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం చర్చనీయాంశంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
