Virat Kohli: 7+18 భాగస్వామ్యాలు ఎప్పటికీ ప్రత్యేకమే.. ఆసక్తిరేపుతోన్న కోహ్లీ పోస్ట్.. అర్థమేంటో తెలుసా?
ASIA CUP 2022: టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగస్ట్ 25 గురువారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాలో మాజీ భారత వికెట్ కీపర్, లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అతనికి ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చాడు.
Most Read Stories