నాడు రూ. 30 లక్షలతో ప్లేయర్గా.. కట్చేస్తే.. నేడు రూ. 16,000 కోట్లతో ఓనర్గా.. అసలెవరీ ప్లేయర్?
Who is Aryaman Birla: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఇది ఒక సంచలన వార్త. దాదాపు 16 వేల కోట్ల రూపాయల భారీ డీల్తో ఆర్సీబీ యాజమాన్యం మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ సారథ్యంలోని కూటమి ఈ జట్టును కొనుగోలు చేయగా, మాజీ క్రికెటర్ ఆర్యమన్ బిర్లా ఈ ప్రతిష్టాత్మక జట్టుకు కొత్త ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
