Waves Summit 2025: శోభితా టిష్యూ శారీ టూ కరీనా షిఫాన్ శారీ.. వేవ్ ఐకానిక్ చీరలు..
ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో నటీమణులు అద్భుతమైన చీరలతో అందరిని ఆకట్టుకున్నారు భారతీయ వస్త్రాలతో అందాన్ని చక్కదనం శైలితో ప్రదర్శించారు. ఇందులో శోభిత ధూళిపాళ, అలియా భట్ లాంటివాళ్లు పాల్గొన్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు.? వారు ఎలాంటి చీరలు ధరించారు.? ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం రండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5