By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
Updated on: Aug 29, 2021 | 8:11 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్
ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన దోచేయ్ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
దాంతో ఈ భామ తిరిగి బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉంది ఈ పొడుగుకాళ్ల సుందరి
ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతగా కనిపించనుంది కృతి. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
తాజాగా కృతిసనన్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. రెడ్ డ్రెస్లో రెడ్ హాట్గా అమ్మడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ వయ్యారాలు వొలకబోసింది.