Aadhi Pinisetty: జంట ఎంత బాగుందో! వరలక్ష్మీ వ్రతం చేసిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లు.. ఫొటోస్ చూశారా?
పవిత్ర శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ జంటగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
