Chandipura virus: కలకలం రేపుతున్న చాందిపుర వైరస్.. గుజరాత్లో మరో మరణం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రస్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో చండీపురా వైరస్ ఇన్ఫెక్షన్ నమోదైంది. అందులో అత్యధికంగా సోకిన రాష్ట్రం గుజరాత్. ప్రాథమికంగా చండీపురా వైరస్ ఈగలు, దోమలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలాంటి ఈగలు, దోమలు ఇన్ఫెక్షన్ను వ్యాపింపజేస్తున్నాయో నిపుణులు కొన్ని ఆనవాళ్లు కనిపెట్టారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
