WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరం..!

WhatsApp: వాట్సాప్‌ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా..

| Edited By: Phani CH

Updated on: Oct 01, 2021 | 9:17 AM

WhatsApp: వాట్సాప్‌ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ జరుపుకొనే అవకాశం కల్పించిన వాట్సాప్.. వినియోగదారులకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఛాట్ కంపోజర్‌లో రూపీ గుర్తును అందుబాటులోకి తీసుకువచ్చింది.

WhatsApp: వాట్సాప్‌ సంస్థ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పేమెంట్స్ జరుపుకొనే అవకాశం కల్పించిన వాట్సాప్.. వినియోగదారులకు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఛాట్ కంపోజర్‌లో రూపీ గుర్తును అందుబాటులోకి తీసుకువచ్చింది.

1 / 5
కంపోజర్‌లో కెమెరా ఐకాన్ ద్వారా ఇకపై ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవచ్చని.. దీని ద్వారా దేశంలోని 2 కోట్ల స్టోర్లలో ఎక్కడైనా చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది. దీని ద్వారా వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. వాట్సాప్ తీసుకొచ్చిన రూపీ సింబల్.. మరికొద్ది రోజుల్లోనే యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.

కంపోజర్‌లో కెమెరా ఐకాన్ ద్వారా ఇకపై ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవచ్చని.. దీని ద్వారా దేశంలోని 2 కోట్ల స్టోర్లలో ఎక్కడైనా చెల్లింపులు చేయొచ్చని వెల్లడించింది. దీని ద్వారా వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. వాట్సాప్ తీసుకొచ్చిన రూపీ సింబల్.. మరికొద్ది రోజుల్లోనే యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.

2 / 5
వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం చేయాలన్నదే తమ లక్ష్యమని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో వాట్సాప్ పేమెంట్స్ విభాగం డైరెక్టర్ మనేష్ మహాత్మ తెలిపారు.

వాట్సాప్ ద్వారా డిజిటల్ నగదు చెల్లింపులు మరింత సులభతరం చేయాలన్నదే తమ లక్ష్యమని ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో వాట్సాప్ పేమెంట్స్ విభాగం డైరెక్టర్ మనేష్ మహాత్మ తెలిపారు.

3 / 5
వాట్సాప్‌ను ప్రతి రోజూ మిలియన్ల సంఖ్యలో వినియోగదారులు వాడుతుంటారని.. ఎన్నో నిమిషాలు యాప్‌పై ఉంటారని అన్నారు. డిజిటల్ నగదు లావాదేవీలను వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపినంత సులభతరమైన ప్రక్రియగా మార్చాలన్నది తమ అభిమతమని మనేష్ మహాత్మ వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో భారత్ ఎంతో ముందుందని తెలిపారు.

వాట్సాప్‌ను ప్రతి రోజూ మిలియన్ల సంఖ్యలో వినియోగదారులు వాడుతుంటారని.. ఎన్నో నిమిషాలు యాప్‌పై ఉంటారని అన్నారు. డిజిటల్ నగదు లావాదేవీలను వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపినంత సులభతరమైన ప్రక్రియగా మార్చాలన్నది తమ అభిమతమని మనేష్ మహాత్మ వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో భారత్ ఎంతో ముందుందని తెలిపారు.

4 / 5
అయితే ఈ విషయంలో దేశం ఆరంభంలోనే ఉందని పేర్కొన్నారు. దేశంలోని సుమారు 80 శాతం మంది వినియోగదారుల లావాదేవీలు ఇంకా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, భారత్‌లో మూడింట రెండింతల ప్రాంతం ఇంకా గ్రామీణంలోనే ఉందని.. రాబోయే రోజుల్లో డిజిటిల్ ఇన్నోవేషన్ ప్రయోజనాలు చూస్తామని అన్నారు.

అయితే ఈ విషయంలో దేశం ఆరంభంలోనే ఉందని పేర్కొన్నారు. దేశంలోని సుమారు 80 శాతం మంది వినియోగదారుల లావాదేవీలు ఇంకా నగదు రూపంలోనే జరుగుతున్నాయని, భారత్‌లో మూడింట రెండింతల ప్రాంతం ఇంకా గ్రామీణంలోనే ఉందని.. రాబోయే రోజుల్లో డిజిటిల్ ఇన్నోవేషన్ ప్రయోజనాలు చూస్తామని అన్నారు.

5 / 5
Follow us
Latest Articles
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన
రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,
60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?
60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు
వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు