AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!

Aadhaar: ఇప్పుడున్న రోజుల్లో ప్రతిపనికి ఆధార్‌ ముఖ్యమైనదిగా అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి టెలికాం ఆపరేటర్ల వెరిఫికేషన్‌, ఇతర పనులకు ఆధార్‌ తప్పనిసరి...

Subhash Goud
|

Updated on: Oct 02, 2021 | 6:21 AM

Share
Aadhaar: ఇప్పుడున్న రోజుల్లో ప్రతిపనికి ఆధార్‌ ముఖ్యమైనదిగా అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి టెలికాం ఆపరేటర్ల వెరిఫికేషన్‌, ఇతర పనులకు ఆధార్‌ తప్పనిసరి. అన్ని పనులకు ఆధార్ అథెంటికేషన్ అడుగుతున్నారు. అయితే తమ వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించడానికి కార్డుదారులు కొంత మేర డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Aadhaar: ఇప్పుడున్న రోజుల్లో ప్రతిపనికి ఆధార్‌ ముఖ్యమైనదిగా అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి టెలికాం ఆపరేటర్ల వెరిఫికేషన్‌, ఇతర పనులకు ఆధార్‌ తప్పనిసరి. అన్ని పనులకు ఆధార్ అథెంటికేషన్ అడుగుతున్నారు. అయితే తమ వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించడానికి కార్డుదారులు కొంత మేర డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

1 / 5
Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!

2 / 5
ఈ సందర్భంగా యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఆధార్‌ని ప్రభావితం చేసే చేసే సామర్థ్యం అపారమైనదని, అథెంటికేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.3 కి తగ్గించామని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మౌలిక సదుపాయాల శక్తిని వివిధ ఏజెన్సీలు, సంస్థలు ఉపయోగించుకునేలా చూడటమే మా లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు ఆధార్ వ్యవస్థను ఉపయోగించి 99 కోట్లకు పైగా ఇ-కెవైసీలు జరిగాయని, కొత్త యూజర్లకు, ఫిన్‌టెక్ కంపెనీలకు తగ్గించిన ధరలు ఉపయోగపడతాయని సౌరభ్ తెలిపారు.

ఈ సందర్భంగా యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఆధార్‌ని ప్రభావితం చేసే చేసే సామర్థ్యం అపారమైనదని, అథెంటికేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.3 కి తగ్గించామని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మౌలిక సదుపాయాల శక్తిని వివిధ ఏజెన్సీలు, సంస్థలు ఉపయోగించుకునేలా చూడటమే మా లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు ఆధార్ వ్యవస్థను ఉపయోగించి 99 కోట్లకు పైగా ఇ-కెవైసీలు జరిగాయని, కొత్త యూజర్లకు, ఫిన్‌టెక్ కంపెనీలకు తగ్గించిన ధరలు ఉపయోగపడతాయని సౌరభ్ తెలిపారు.

3 / 5
కొన్ని రోజుల కిందట కూడా యూఐడీఏఐ కొన్ని మార్పులను చేసింది. ఈ మార్పుల్లో భాగంగా మొబైల్ నంబర్ నమోదు చేసుకోని కార్డుదారులు తమ వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ లేని కార్డుదారులకు డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయడంలో ఈ సదుపాయం సహాయపడుతుందని యూఐడీఏఐ తెలిపింది.

కొన్ని రోజుల కిందట కూడా యూఐడీఏఐ కొన్ని మార్పులను చేసింది. ఈ మార్పుల్లో భాగంగా మొబైల్ నంబర్ నమోదు చేసుకోని కార్డుదారులు తమ వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ లేని కార్డుదారులకు డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయడంలో ఈ సదుపాయం సహాయపడుతుందని యూఐడీఏఐ తెలిపింది.

4 / 5
ఇకపోతే గత వారం టెలికమ్యూనికేషన్ల విభాగం కూడా మార్పులు జరిగాయి. కాంటాక్ట్‌లెస్, కస్టమర్-సెంట్రిక్, సెక్యూర్డ్ కెవైసీ ప్రక్రియలను అమలు చేయడానికి వరుస ఆదేశాలను జారీ చేసింది. కేవైసీ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, చందాదారుల సముపార్జనను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయడానికి సంస్కరణలు తీసుకువచ్చినట్లు డీఓటీ తెలిపింది.

ఇకపోతే గత వారం టెలికమ్యూనికేషన్ల విభాగం కూడా మార్పులు జరిగాయి. కాంటాక్ట్‌లెస్, కస్టమర్-సెంట్రిక్, సెక్యూర్డ్ కెవైసీ ప్రక్రియలను అమలు చేయడానికి వరుస ఆదేశాలను జారీ చేసింది. కేవైసీ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, చందాదారుల సముపార్జనను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయడానికి సంస్కరణలు తీసుకువచ్చినట్లు డీఓటీ తెలిపింది.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి