Indian Railways: రైల్వేశాఖ షాకింగ్ డెసిషన్.. మార్చి 1 నుంచి ఈ యాప్ సేవలు బంద్.. ఇకపై టికెట్ బుక్ చేసుకోవాలంటే..?
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూటీఎస్ యాప్ పూర్తిగా బంద్ కానుంది. ఇక నుంచి రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ఫుడ్ బుక్ చేసుకోవాలన్నా.. లేదా ఇతర అన్నీ సేవలకు రైల్ వన్ యాప్ అందుబాటులో ఉండనుంది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
