Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం టాప్‌.. ఫోన్‌పే సర్వేలో వెల్లడి..!

Digital Payments: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మొత్తం డిజిటల్‌ వైపు అడుగు వేస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం ఉంది..

| Edited By: Anil kumar poka

Updated on: Sep 30, 2021 | 8:29 AM

Digital Payments: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మొత్తం డిజిటల్‌ వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం ఉంది.  డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే సర్వేలో ఈ విషయం స్పష్టమైంది.

Digital Payments: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మొత్తం డిజిటల్‌ వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం ఉంది. డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే సర్వేలో ఈ విషయం స్పష్టమైంది.

1 / 5
ఫోన్‌పే సర్వే ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం మంది ఫోన్‌పే యూజర్లుగా నమోదయ్యారు. తమ యాప్‌ను ఓపెన్‌ చేసేవారు జాతీయ సగటు కంటే తెలంగాణలో 60 శాతం అధికమని ఫోన్‌పే తెలిపింది.

ఫోన్‌పే సర్వే ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం మంది ఫోన్‌పే యూజర్లుగా నమోదయ్యారు. తమ యాప్‌ను ఓపెన్‌ చేసేవారు జాతీయ సగటు కంటే తెలంగాణలో 60 శాతం అధికమని ఫోన్‌పే తెలిపింది.

2 / 5
దేశంలో డిజిటల్‌ చెల్లింపుల ట్రెండ్స్‌, గణాంకాలకు సంబంధించి ఫోన్‌పే పల్స్‌ పేరుతో ఇంటరాక్టివ్‌ వెబ్‌సైట్‌ను ఇటీవల ఫోన్‌పే ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో వెల్లడైన ట్రెండ్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల ట్రెండ్స్‌, గణాంకాలకు సంబంధించి ఫోన్‌పే పల్స్‌ పేరుతో ఇంటరాక్టివ్‌ వెబ్‌సైట్‌ను ఇటీవల ఫోన్‌పే ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో వెల్లడైన ట్రెండ్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

3 / 5
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో తెలంగాణ నుంచి రూ.1,02,796 కోట్ల విలువగల 50 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. 2021 రెండో త్రైమాసికంలో తెలంగాణలో జరిగిన మొత్తం లావాదేవీల్లో హైదరాబాద్‌ జిల్లా 21.3 కోట్ల లావాదేవీలతో ప్రథమ స్థానంలో ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో తెలంగాణ నుంచి రూ.1,02,796 కోట్ల విలువగల 50 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. 2021 రెండో త్రైమాసికంలో తెలంగాణలో జరిగిన మొత్తం లావాదేవీల్లో హైదరాబాద్‌ జిల్లా 21.3 కోట్ల లావాదేవీలతో ప్రథమ స్థానంలో ఉంది.

4 / 5
మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో ఎక్కువగా 23 కోట్ల లావాదేవీలు.. కుటుంబాలు, స్నేహితులు, ఇతరులకు నగదు బదిలీ రూపంలో జరిగాయి. కిరాణా, ఆన్‌లైన్‌ స్టోర్లకు చెల్లింపుల రూపంలో 20.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.

మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో ఎక్కువగా 23 కోట్ల లావాదేవీలు.. కుటుంబాలు, స్నేహితులు, ఇతరులకు నగదు బదిలీ రూపంలో జరిగాయి. కిరాణా, ఆన్‌లైన్‌ స్టోర్లకు చెల్లింపుల రూపంలో 20.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.

5 / 5
Follow us
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..