RBI: వెయ్యి రూపాయల నోట్లను తిరిగి తీసుకురానున్నారా.? ఆర్బీఐ గవర్నర్ సమాధానం ఏంటంటే..
రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ అంశం దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన విషయం తెలిసిందే. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించిన తర్వాత ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తాయి. వీటిలో ఒకటి రూ. వెయ్యి నోటను మళ్లీ తిరిగిరానున్నారు అని. అయితే దీనిపై అధికారికంగా స్పందించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై తొలిసారి మీడియాతో మాట్లాడారు...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
