Indian Railway: రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు.. ఈ రూట్లోనే సర్వీసులు.. ఫీచర్లు మాములుగా లేవు..
దేశంలో తొలి హైడ్రేజన్ రైలు రేపటి నుంచి పట్టాలెక్కనుంది. ప్రయాణికులకు సర్వీసులు అందించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ ట్రైన్ రూట్, టైమింగ్స్ ఖరారు అయ్యాయి. ఇటీవలే ఈ ట్రైన్కు రైల్వే బోర్డు ఆమోదం తెలపగా.. జులై 17వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
