వీటిలో పెట్టుబడి పెడితే.. నో రిస్క్.. అన్ని లాభాలే.. డబ్బే డబ్బు..
ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా 2050 నాటికి నేటి రూ. 1 కోటి విలువ కేవలం రూ. 29.53 లక్షలు అవుతుంది. ఇది జరగకుండా ఉండటానికి PPF, NSC వంటి ఐదు సురక్షితమైన పెట్టుబడులను ఎంపిక చేసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మీ ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. మరి ఆ ఐదు సురక్షితమైన పెట్టుబడులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
