ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చినందున, బీఎస్ఎన్ఎల్ దాని వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది. చౌకైన, సరసమైన ప్లాన్ల కారణంగా జూలై నెలలో 29 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను పొందింది. ఇంతలో బీఎస్ఎన్ఎల్ జియో, ఎయిర్టెల్, వీలకు పోటీగా కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది.