AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: ఎన్నికలపై దూకుడు పెంచుతున్న బీజేపీ.. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనేదానిపై సమావేశం

సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కోసం చర్యలు ప్రారంభించింది. అయితే ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీలోని పలువురులు కీలక నేతలు సమావేశమయ్యారు. ఇందులో సిట్టింగ్ ఎంపీల పనితీరు గురించి సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు ఏజేన్సీ సంస్థల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తు్నట్లు సమాచారం.

Aravind B
|

Updated on: Jul 31, 2023 | 9:34 PM

Share
సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కోసం చర్యలు ప్రారంభించింది. అయితే ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కోసం చర్యలు ప్రారంభించింది. అయితే ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

1 / 5
సోమవారం ఢిల్లీలో పార్టీలోని పలువురులు కీలక నేతలు సమావేశమయ్యారు. ఇందులో సిట్టింగ్ ఎంపీల పనితీరు గురించి సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు ఏజేన్సీ సంస్థల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సోమవారం ఢిల్లీలో పార్టీలోని పలువురులు కీలక నేతలు సమావేశమయ్యారు. ఇందులో సిట్టింగ్ ఎంపీల పనితీరు గురించి సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు ఏజేన్సీ సంస్థల నుంచి క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

2 / 5
రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కోసం పలు అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం నేతల పనితీరు మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిత్వం, సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫాలోయింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు కొంతమంది నేతలు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించడం కోసం పలు అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేవలం నేతల పనితీరు మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిత్వం, సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫాలోయింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు కొంతమంది నేతలు తెలిపారు.

3 / 5
అయితే పలు నియోజకవర్లాల్లో ప్రభావం చూపించని నేతలకు టికెట్ నిరాకరించి వారి స్థానంలో రాజ్యసభ నుంచి కేంద్రమంత్రులుగా ఎంపికైన వారికీ అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన 166 స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది.

అయితే పలు నియోజకవర్లాల్లో ప్రభావం చూపించని నేతలకు టికెట్ నిరాకరించి వారి స్థానంలో రాజ్యసభ నుంచి కేంద్రమంత్రులుగా ఎంపికైన వారికీ అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన 166 స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది.

4 / 5
2014లో గెలిచిన 158 మంది బీజేపీ ఎంపీల్లో 2019 ఎన్నికల కోసం 55 మందికి టికెట్ ఇవ్వలేదు. ఎంపీగా గెలిచాక వారు తమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించలేదని వాళ్లకి టికెట్ ఇవ్వలేదు.

2014లో గెలిచిన 158 మంది బీజేపీ ఎంపీల్లో 2019 ఎన్నికల కోసం 55 మందికి టికెట్ ఇవ్వలేదు. ఎంపీగా గెలిచాక వారు తమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించలేదని వాళ్లకి టికెట్ ఇవ్వలేదు.

5 / 5
Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం