7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బహుమతులు బంపర్ ఆఫర్?
పండుగల సందర్భంగా కరువు భత్యాన్ని పెంచడం ద్వారా కేంద్ర ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. జులై 1, 2022 నుండి అమల్లోకి వచ్చేలా డియర్నెస్ అలవెన్స్ 34 శాతం నుండి 38 శాతానికి పెంచబడింది..
Most Read Stories