AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: గేమ్ ఛేంజర్‌గా మారనున్న పర్యాటక రంగం.. 5 కోట్ల ఉద్యోగాలు, రూ.20 లక్షల కోట్ల ఆదాయం!

మనిషికి బోర్ కొడితే.. పొరుగూరిలో దేవాలయానికో.. సిటీలో సినిమాకో చాలామంది వెళతారు. రెండు మూడు రోజులు సెలవులు దొరికితే చాలు.. అలా ఓ టూరేసుకొస్తారు. కొంతమంది సెలవు పెట్టి మరీ.. ప్రకృతి అందాలు చూడడానికి దేశ పర్యటన చేస్తారు. మనిషి జీవితంలో టూరిజానికి ఉన్న ప్రాధాన్యత ఇది. కేవలం వీరివల్లే దేశంలో ఐదు కోట్ల మంది ఉద్యోగాలు పొందితే ఎలా ఉంటుంది? కేవలం ఇలాంటి వారి వల్లే 2027కి మన దేశ పర్యాటక మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్లు అవుతుందంటే మీరు నమ్మగలరా! రండి అలా పర్యాటక రంగం గురించి చదువుతూనే టూరిజంతో భారత్ గ్రాఫ్ ఎలా పెరగబోతోందో.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే గేమ్ ఛేంజర్ ఎలా అవ్వబోతోందో తెలుసుకుందాం.

India: గేమ్ ఛేంజర్‌గా మారనున్న పర్యాటక రంగం.. 5 కోట్ల ఉద్యోగాలు, రూ.20 లక్షల కోట్ల ఆదాయం!
Tourism In India
Gunneswara Rao
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 20, 2024 | 6:46 PM

Share

మన దేశంలో ఒక్క రంగం అభివృద్ధి చెందితే.. 5 కోట్ల ఉద్యోగాలు. అబ్బా! చదవడానికి ఎంత బాగుందో కదా. అవును. కేవలం చదవడానికే కాదు.. చెప్పడానికి, వినడానికి, చూడడానికి ఈ నెంబర్ చాలా బాగుంటుంది. అన్ని కోట్ల ఉద్యోగాలను ఇచ్చే రంగం ఏమిటి అని అనుకోవచ్చు. అదే.. పర్యాటక రంగం. కేవలం టూరిజమ్ సెక్టార్ ని డెవలప్ చేస్తే ఇన్ని కోట్ల ఉద్యోగాలా అని చాలామంది అనుకోవచ్చు. కానీ దేశాలకు దేశాలు కేవలం ఈ రంగాన్ని నమ్ముకునే జీవనం గడిపేస్తున్నాయి. అలాంటిది మన దేశం పాలిట కచ్చితంగా ఇది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. కేవలం పర్యాటకులపై ఆధారపడి ఆర్ధికవ్యవస్ధను నడిపించుకుంటున్న దేశాలెన్నో. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ సంగతి చూద్దాం. ఆ దేశాన్ని పర్యటించే ప్రతి వంద మంది పర్యాటకుల వల్ల సగటున 944 ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అంటే ఒక్క పర్యాటకుడి వల్ల దాదాపుగా 9 ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ లెక్కన ఇండియాకు ఇంకెన్ని అవకాశాలున్నాయో ఊహించండి. ఇన్నాళ్లు భారతదేశం పెద్దగా ఫోకస్ చేయని ఒక అతిపెద్ద ఆర్థిక వనరు. పర్యాటక రంగాన్ని ఎందుకు ప్రోత్సహించాలో ఇండియా తెలుసుకుంటోంది. ఆ ప్రణాళికలను ఆచరణలో పెడుతోంది. అందుకే ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పవచ్చు. 2023లో భారత్ హెల్త్ టూరిజం మార్కెట్ 6.79 బిలియన్ డాలర్లు ఈమధ్య ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఎందుకు సందర్శించారో, అందులోని లక్ష్యమేంటో అందరికీ తెలుసు. కేవలం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి కాదు....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా