Varanasi: కాశీ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే యూపీ ప్రభుత్వ సలహా ఏంటంటే..!

కోవిడ్ రెండో వేవ్ కలకలం కాశీకి తాకింది. యూపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాని ప్రభావం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ మీదా పడింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Varanasi: కాశీ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే యూపీ ప్రభుత్వ సలహా ఏంటంటే..!
Varanasi
Follow us

|

Updated on: Apr 16, 2021 | 4:55 PM

Varanasi: కోవిడ్ రెండో వేవ్ కలకలం కాశీకి తాకింది. యూపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాని ప్రభావం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ మీదా పడింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాశీ వచ్చేవారికి కొన్ని నిబంధనలు విధించింది. కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకోవాలంటే మూడు రోజుల ముందు కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ కాశీ వెళ్ళేవారు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే దర్శానికి అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వం చెప్పింది. అంతే కాకుండా, ఏదైనా అత్యవసర సందర్భం అయితే తప్ప ఈ నెల ౩౦వ తేదీ వరకూ కాశీ సందర్శన విషయంలో ఆలోచన చేయాలని అక్కడి అధికారులు కోరుతున్నారు. కాశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా చెబుతున్నారు. కాశీలో ఇప్పటికే రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి, దీంతో పరిస్థితి అడుపుతప్పకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్పారు.

ఇక ఇక్కడ రెండు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు 1266 శాతం పెరిగాయి. దీంతో కరోనా కట్టడికి మే 3 వరకు వారాంతపు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు వారణాసి కలెక్టర్ కుశాల్ రాజ్ శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో కాశీకి వచ్చే దేశీయ, విదేశీ యాత్రికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడాలంటే కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని కలెక్టర్ పేర్కొన్నారు. లక్నో, ప్రయాగ్ రాజ్ తర్వాత వారణాశిలో అత్యధిక కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం వారణాసి జిల్లాలో 10,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మార్చి 31న కాశీలో 116 కేసులు నిర్ధారణ కాగా.. అప్పటికి 550 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కానీ, గురువారం ఒక్కరోజే 1,859 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా వచ్చాయి. దీంతో వారణాసి నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భక్తులను గంగా ఘాట్ల వద్దకు అనుమతించడంలేదు.

Also Read: Kanchi Kamakshi: సమస్త భూమండలానికి నాభి ఈ క్షేత్రం.. దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు

Krishna Death Story: కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు