Uttar Pradesh: లక్నోలో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ నేత మనీష్‌ అరెస్ట్‌. ఆందోళనకు దిగిన మాజీ సీఎం..

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించారు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు. ఎస్పీ సోషల్ మీడియా హెడ్‌ మనీష్‌ జగన్‌ అగర్వాల్‌ అరెస్ట్‌ను..

Uttar Pradesh: లక్నోలో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ నేత మనీష్‌ అరెస్ట్‌. ఆందోళనకు దిగిన మాజీ సీఎం..
Samajwadi Party
Follow us

|

Updated on: Jan 08, 2023 | 3:47 PM

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను ముట్టడించారు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు. ఎస్పీ సోషల్ మీడియా హెడ్‌ మనీష్‌ జగన్‌ అగర్వాల్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మనీష్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ట్విట్వర్‌లో అనుచితమైన పోస్ట్‌లు పెట్టారని బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో మనీష్‌ను లక్నో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే అక్రమంగా ఆయనపై కేసులు పెట్టారని సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీసు కార్యాలయం లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు అఖిలేశ్‌యాదవ్‌. అయితే ఆ సమయంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. టీ తాగాలని పోలీసు అధికారులు ఆఫర్‌ చేయగా అఖిలేశ్‌ తిరస్కరించారు. మీరు చాయ్‌లో విషం కలిపి ఇచ్చే అవకాశం ఉంది.. అందుకే తాగబోనని అన్నారు అఖిలేశ్‌ . తనకు బయట నుంచి టీ తెప్పించాలని కోరారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిలేశ్‌. యూపీ పోలీసులపై తనకు అసలు నమ్మకం లేదని, అందుకే వాళ్లిచ్చే టీ కూడా తాగబోనని స్పష్టం చేశారు.

పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అఖిలేష్ యాదవ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..