AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – Orissa: కేంద్ర మంత్రి అయ్యిండి.. ఇవేం మాటలు సార్.. గో బ్యాక్ ఆంధ్రా అంటారా..?

ఆయనో కేంద్ర మంత్రి. అంటే దేశానికి మంత్రి. మరి, రెండు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే.. ఆయనెలా ఉండాల? పెద్దన్న మాదిరి మాట్లాడాల. కానీ, సెంట్రల్‌ మినిస్టర్‌గా ఉన్న ఆయన మాత్రం.. మరోలా వ్యవహరించారు. ఓ రాష్ట్రనేతలా కామెంట్స్‌ చేశారు.ఇంతకీ ఏం జరిగింది?

AP - Orissa: కేంద్ర మంత్రి అయ్యిండి.. ఇవేం మాటలు సార్.. గో బ్యాక్ ఆంధ్రా అంటారా..?
Union Minister Dharmendra Pradhan
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2023 | 8:42 PM

Share

ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న కొటియా గ్రామాల వివాదం మళ్లీ తెరమీదకొచ్చింది. ఆ గ్రామాలు మావంటే మావంటూ రెండు రాష్ట్రాలూ పట్టుబడుతున్న వేళ… తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్‌. శనివారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో పర్యటించిన ధర్మేంద్ర ప్రధాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారు కొటియా సీఐ రోహిణీ పతి . కానీ, సెంట్రల్‌ మినిస్టర్‌ మాత్రం ఊహించని ట్విస్టిచ్చారు. ఆంధ్రా పోలీసులకు ఇక్కడేం పని.. గో బ్యాక్‌ అంటూ పెద్ద షాకిచ్చారు. ఒడిశా, ఆంధ్రా అంటూ సీఐ ఏదో చెప్పబోతుండగా.. నో ఆంధ్రా… ఓన్లీ ఒడిశా అంటూ… అక్కణ్నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతటితో ఆగారా అంటే.. అదీ లేదు. కేంద్రమంత్రిననీ, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాననీ మరిచిపోయి.. బీజేపీ కార్యకర్తలతో కలిసి… గో బ్యాక్ ఆంధ్రా అంటూ నినాదాలు చేశారు ధర్మేంద్ర ప్రధాన్‌.

ఏళ్లతరబడి రగులుతున్న కొటియా గ్రామాల ఇష్యూ.. ఇప్పుడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వ్యవహారంతో మళ్లీ హీటెక్కింది. కేంద్రమంత్రిగా ఉంటూ ఒక రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ.. మరో రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారన్న విమర్శలు వినిపిస్తున్నాయ్‌. మరి, ఈ రచ్చ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే