వింత కేసు! మహా శివుడికి జిల్లా కోర్టు నోటీసులు జారీ.. విచారణకు హాజరవ్వకపోతే రూ.10వేలు జరిమానా?

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన తహసీల్దార్ కోర్టు (Tehsildar court) ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకుగానూ దేవుడితో సహా 10 మందికి నోటీసులు ​​జారీ చేసింది..

వింత కేసు! మహా శివుడికి జిల్లా కోర్టు నోటీసులు జారీ.. విచారణకు హాజరవ్వకపోతే రూ.10వేలు జరిమానా?
Lord Shiva
Follow us

|

Updated on: Mar 15, 2022 | 2:33 PM

Notice sent to Lord Shiva in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన తహసీల్దార్ కోర్టు (Tehsildar court) ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకుగానూ దేవుడితో సహా 10 మందికి నోటీసులు ​​జారీ చేసింది. విచారణకు హాజరుకానిపక్షంలో రూ.10,000లు జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరించింది. భోలేనాథ్ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని వీరిపై ఆరోపణలు చేస్తూ కేసు వేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ తరహాలో ఏకంగా మహాశివుడికి నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం.. రాయ్‌గఢ్‌లోని వార్డు నంబర్-25లోని శివాలయంతో సహా మొత్తం 16 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ సుధా రాజ్‌వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తహసీల్దార్‌ కార్యాలయాన్ని హైకోర్టు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం 10 మందికి నోటీసులు ఇచ్చింది. ఐతే సదరు నోటీసులో శివాలయం పేరు కూడా ఉంది. నోటీసులు ఆలయ ధర్మకర్తకుకానీ, పూజారికి కానీ పంపకుండా నేరుగా శివాలయానికి అంటే శివుడికి జారీ చేయబడిందన్నమాట.

ఈ విధంగా లార్డ్ శంకర్‌కు పంపిన నోటీసులో.. చత్తీస్‌గఢ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ సెక్షన్ కింద ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకుగానూ 10 మందిపై కేసు నమోదైందని, మార్చి 23న విచారణకు హాజరుకాకపోతే రూ.10 వేలు జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ కోర్టు సమీన్లు జారీ చేసింది. అప్పటివరకు సదరు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని కోర్టు హెచ్చరించింది. ఇక ఈ నోటీసుపై మహా శివుడు స్పందిస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. నిజానికి ఆక్రమిత భూమిలో శివాలయం కూడా ఉంది. దీంతో శివాలయంతోపాటు మిగిలిన అందరికీ నోటీసులు జారీ చేస్తూ పది రోజుల సమయం ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా కోర్టు తెల్పింది. గతంలో కూడా జాంజ్‌గిర్-చంపా జిల్లా నీటిపారుదల శాఖ సంబంధిత అధికారులకుకాకుండా నేరుగా శివాలయానికి నోటీసు జారీ చేసింది.

Also Read:

Banana Side Effects: మీకు అరటిపండ్లంటే ఇష్టమా? ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు