Russia-Ukraine War: ఏ విషయంలో ఎలా స్పందించాలో భారత్‌కు తెలుసు.. భారత దౌత్యంపై జర్మన్ రాయబారి కీలక వ్యాఖ్యలు

Russia-Ukraine War:ప్రపంచంలోని దేశాల్లో భారతీయులు(Indians)ఉంటారు. ఉపాధి కోసం, చదువు కోసం లేదా ఉద్యోగమో ఇలా రీజన్ ఏదైనా కానీ.. అగ్రరాజ్యం అమెరికా(America) అయినా చీకటి ఖండం ఆఫ్రికా(Africa) అయినా సరే

Russia-Ukraine War: ఏ విషయంలో ఎలా స్పందించాలో భారత్‌కు తెలుసు.. భారత దౌత్యంపై జర్మన్ రాయబారి కీలక వ్యాఖ్యలు
Russia Ukraine War
Follow us

|

Updated on: Mar 07, 2022 | 4:08 PM

Russia-Ukraine War:ప్రపంచంలోని దేశాల్లో భారతీయులు(Indians)ఉంటారు. ఉపాధి కోసం, చదువు కోసం లేదా ఉద్యోగమో ఇలా రీజన్ ఏదైనా కానీ..  అగ్రరాజ్యం అమెరికా(America) అయినా చీకటి ఖండం ఆఫ్రికా(Africa) అయినా సరే.. భారతీయులకు ఒకటే అనిపిస్తారు. అయితే తాముంటున్న దేశంలో ఏదైనా విపత్తు, లేకా సంక్షోభం ఏర్పడితే.. వెంటనే వారు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని కోరుకుంటారు. ఆలా విదేశాల్లో  ఉన్న భారతీయులను ఎటువంటి సంక్షోభ సమయంలోనైనా తిరిగి స్వదేశాని తీసుకొస్తుంది.. భారత దౌత్యం. రెండేళ్ల క్రితం కరోనా సమయంలో చైనాలోని భారతీయులను తిరిగి స్వదేశాని కి తరలింపు అయినా.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ లోని విద్యార్థులను, భారాతీయులను తిరిగి తీసుకొస్తునాదైన సరే.. దీని వెనుక భారత దౌత్యవేత్తల కృషి ఉందని అందరికీ తెలిసిందే. తాజాగా జర్మన్ రాయబారి  జే లిండ్నర్ భారత దౌత్యవేత్తలు అద్భుతమైన వారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రపంచం విషయంలో భారతదేశం పాత్రను యూరోపియన్ యూనియన్ ఎలా చూస్తుంద విషయంపై భారత్‌లోని జర్మన్‌ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ స్పందించారు. ఉక్రెయిన్‌లో పెరుగుతున్న ఆందోళనలపై మీడియాతో ఆయన మాట్లాడుతూ..  ఎటువంటి సంక్షోభమైనా దానిని తట్టుకుంటూ ఎలా స్పందించాలి, ఏమి చేయాలో భారత దౌత్య వేత్తలకు బాగా తెలుసన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు తమ సొంత దేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అన్ని దేశాలకంటే.. భారతీయుల సురక్షితంగా తరలింపు విషయంలో ఒక అడుగు ముందు ఉంది. ఇలా అక్కడ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత దౌత్యవేత్తలు చేస్తున్న కృషి ఎంతో గొప్పదంటూ జే లిండ్నర్ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు తగిన స్థానంతోపాటు అద్భుతమైన దౌత్య సేవలు ఉన్నాయని చెప్పారు.

ఉక్రెయిన్ దేశంలో చిక్కున్న వారిని రక్షించడం ఎలాగో..భారత్ ఇతర దేశాలకు చెప్పకనే చెబుతోంది అంటూ .. భారత దౌత్యవేత్తలను చూసి ఏం చేయాలో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

Also Read:

వామ్మో.. రియల్ హర్రర్… అలనాటి విఠలాచార్య సినిమాలను గుర్తు చేస్తూ..తలను తిప్పేస్తున్న అమ్మాయి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు