Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 120 డాలర్లకు చేరువలో ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 27 శాతం ఇరాక్ నుంచి, 17 శాతం సౌదీ అరేబియా నుంచి, 13 శాతం యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

Petrol Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Petrol Diesel Price
Follow us

|

Updated on: Jun 08, 2022 | 7:16 AM

ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ ధర(Petrol Diesel Price) రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62గా ఉంది. అలాగే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48, డీజిల్ ధర రూ. 98.27 గా ఉంది

ఖరీదైన ముడి చమురు నుంచి ఉపశమనం కోసం, రష్యా నుంచి దిగుమతులను రెట్టింపు చేసే ఆలోచనను పరిశీలిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యా చమురుపై నిషేధం పొడిగించబడుతోంది. ఇటువంటి పరిస్థితిలో తక్కువ ధరలకు ముడి చమురును అందిస్తున్నారు. భారతీయ చమురు కంపెనీలు ఈ ఆఫర్‌ను తిరస్కరించడం లేదు. రష్యా చమురు కంపెనీ రోస్ నెఫ్ట్ తో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వచ్చే ఆరు నెలల పాటు ఒప్పందం కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నైరా ఎనర్జీ వంటి కంపెనీలు రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకునే దిశగా వేగంగా కదులుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భారత్ తన చమురు అవసరాల్లో 27 శాతం ఇరాక్ నుంచి, 17 శాతం సౌదీ అరేబియా నుంచి, 13 శాతం యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటోంది. PPAC నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జనవరి మధ్య పది నెలల్లో భారతదేశం 94.3 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకుంది. జనవరి 2022లో చమురు దిగుమతి బిల్లు $11.6 బిలియన్లు, ఇది కేవలం ఒక సంవత్సరం క్రితం జనవరి 2021లో కేవలం $7.7 బిలియన్లుగా ఉంది. ఈ విధంగా, వార్షిక ప్రాతిపదికన బిల్లులో 50.64 శాతం పెరిగింది. నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చమురు దిగుమతి బిల్లు 115 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!