ఘోర ప్రమాదం.. ఆలయ పైకప్పు కూలి నలుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Breaking
మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చనే అనుమానాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
