హైదరాబాద్ రామాంతపూర్లోని ఓ కాస్మెటిక్స్ షాప్లో పగటిపూట బంగారం గొలుసు చోరీ జరిగింది. ఫేస్ వాష్ అడిగే నెపంతో షాపులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి, షాపు యజమాని దృష్టి మళ్లించి ఆమె మెడలో ఉన్న సుమారు 37 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.