AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Railway Terminal: దేశంలో తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌.. ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న స్టేషన్‌..

Indias First Centralised AC Railway Terminal: ఎయిర్‌ పోర్ట్‌ను తలపించే రైల్వే స్టేషన్‌ను తాజాగా బెంగళూరులో నిర్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా నామకరణం చేసిన ఈ రైల్వే టెర్మినల్‌ను..

AC Railway Terminal: దేశంలో తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌.. ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న స్టేషన్‌..
Narender Vaitla
|

Updated on: Feb 20, 2021 | 12:54 PM

Share

Indias First Centralised AC Railway Terminal: ఎయిర్‌ పోర్ట్‌ను తలపించే రైల్వే స్టేషన్‌ను తాజాగా బెంగళూరులో నిర్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా నామకరణం చేసిన ఈ రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఈ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ రైల్వే స్టేషన్‌ను ఎన్నో అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. దేశంలోనే తొలి సెంట్రలైజ్‌డ్‌ ఏసీ రైల్వే టెర్మినల్‌గా ఇది ప్రఖ్యాతి గాంచింది. ఈ టెర్మినల్‌లో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, రియల్ టైమ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫుడ్ కోర్టు, 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్‌ మొదలైన వాటిని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్‌ను రూ.314 కోట్ల వ్యయంతో 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ టెర్మినల్‌లో 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, 5 బస్సులను నిలిపే వీలుగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ నెల చివరినాటికి ఈ టర్మినల్ అందుబాటులోకి రానుంది. మరి ఈ అధునాత రైల్వే స్టేషన్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Greta Thunberg Tweets : మా శాంతియుత గళాలు మానవ హక్కుల ప్రతిబింబాలు, గ్రెటా థన్ బెర్గ్, దిశారవికి మద్దతు

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. అక్కడ మరో ఫ్లైఓవర్
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. అక్కడ మరో ఫ్లైఓవర్
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. కెప్టెన్ స్వ్యాగ్ అదిరిపోయిందిగా!
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. కెప్టెన్ స్వ్యాగ్ అదిరిపోయిందిగా!