GST Rate Hike: జీఎస్టీ స్లాబ్‌ రేట్ల పెంపు.. కేంద్రానికి లక్షన్నర కోట్ల ఆదాయం..

GST Rate Hike: రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కనిష్ఠంగా(Lower Slab) ఉన్న 5 శాతం స్లాబ్‌ రేటును 8 శాతానికి పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది.

GST Rate Hike: జీఎస్టీ స్లాబ్‌ రేట్ల పెంపు.. కేంద్రానికి లక్షన్నర కోట్ల ఆదాయం..
GST
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2022 | 5:23 PM

GST Rate Hike: రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కనిష్ఠంగా(Lower Slab) ఉన్న 5 శాతం స్లాబ్‌ రేటును 8 శాతానికి పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు కౌన్సిల్ ముందుకు నెలాఖరు నాటికి రానున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనున్నట్లు తెలుస్తోంది. నిత్యావసరాలను టాక్స్ పరిధి(Tax Limit) నుంచి తప్పించటం లేదా కనిష్ఠ శ్లాబ్ కింద పన్ను విధిస్తారు. అలాగే లగ్జరీ వస్తువులు, సేవలను గరిష్ఠ శ్లాబ్ రేటు కింద(28%) పన్ను విధిస్తారు.

ప్రస్తుతం 5 శాతంగా ఉన్న స్లాబ్‌ ను 8 శాతానికి పెంచటం ద్వారా ప్రభుత్వానికి అధనంగా ఏడాదికి రూ. 1.50 లక్షల కోట్ల ఆధాయం రానుంది. జీఎస్టీలో ప్రతి ఒక్కశాతం టాక్స్ రేటును పెంచటం వల్ల రూ. 50 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. ప్రస్తుతం ఉన్న రేట్లను 8%, 18%, 28%గా మార్చాలని కొంత మంది మంత్రులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదవ వల్ల ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్‌ 18 శాతానికి పెరగనుంది. అంటే 6 శాతం పెరుగుదల. దీనికి తోడు మంత్రులు ప్రస్తుతం టాక్సు పరిధి నుంచి ఉపసమనం కల్పించిన వాటిని సైతం వివిధ టాక్స్ స్లాబ్‌ ల పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్యాకింగ్ చేయని, బ్రాండింగ్ చేయని, డెయిరీ ఉత్పుత్తులు జీఎస్టీ పరిధిలో లేవు.. జీఎస్టీలో వచ్చిన రెవెన్యూ షాటేజ్ ను కవర్ చేయటానికి ఈ ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలుస్తోంది.

జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్‌తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతనే ఈ మార్పులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఆదాయ తటస్థ రేటు తగ్గింది. రాష్ట్రాలు సుమారు ₹ 1 లక్ష కోట్ల లోటును చూపిస్తున్నందున.. GST ఆదాయాన్ని తటస్థంగా మార్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏకైక మార్గం పన్ను స్లాబ్‌ను హేతుబద్ధీకరించడం, ఎగవేతలను అరికట్టడంమే మార్గాలు. గడచిన అనేక సంవత్సరాలుగా GST కౌన్సిల్ తరచుగా పరిశ్రమల డిమాండ్లకు అనుగుణంగా పన్ను రేట్లను తగ్గించింది. ఉదాహరణకు.. అత్యధికంగా 28% పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్యను 228 నుంచి 35 కంటే తక్కువకు తగ్గించింది.

ఇదీ చదవండి..

Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు