AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు హతం

దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ధంతరీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎస్టీఎఫ్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఎస్టీఎఫ్ సిబ్బంది.. ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు హతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 5:45 PM

Share

దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. ధంతరీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎస్టీఎఫ్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఎస్టీఎఫ్ సిబ్బంది.. ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.