బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సింధియా…

రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులు, రెండు స్థానాలకు మిత్ర పక్షాల అభ్యర్థులకు కేటాయించింది. కాగా..

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సింధియా...
Follow us

|

Updated on: Mar 12, 2020 | 7:09 AM

రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులు, రెండు స్థానాలకు మిత్ర పక్షాల అభ్యర్థులకు కేటాయించింది. మధ్యప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ వీడి బుధవారం బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా పేరును ప్రకటించింది. తొలి జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరికీ చోటు దక్కలేదు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల తొలిజాబితా.. జ్యోతిరాదిత్య సింధియా : (మధ్యప్రదేశ్‌) హర్ష్‌సింగ్‌ చౌహాన్‌ : (మధ్యప్రదేశ్‌) భువనేశ్వర్ కలిత : (అస్సాం) వివేక్ ఠాకూర్ : (బిహార్) అభయ్ భరద్వాజ్, రమీలా బెన్ (గుజరాత్) దీపక్ ప్రకాష్ : (జార్ఖండ్) మహారాజ్ : (మణిపూర్) ఉద్యన రాజే భోస్లే : (మహారాష్ట్ర) రాజేంద్ర గెహ్లాట్ : (రాజస్థాన్‌) ఆర్ఎస్పీ చీఫ్‌ రాందాస్ అథవాలే : (మహారాష్ట్ర) బీపీఎఫ్ నేత బుశ్వజిత్ : (అస్సాం)

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు