వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడతారా ? అసలు విషయం చెప్పిన భారత్ బయోటెక్ చైర్మన్.. 

covid vaccine: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిందని ఊపిరి పీల్చుకునే సమయానికి.. నేను ఇంకా ఉన్నానని రుజువు చేస్తూ..

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడతారా ? అసలు విషయం చెప్పిన భారత్ బయోటెక్ చైర్మన్.. 
4
Follow us

|

Updated on: Apr 21, 2021 | 12:51 PM

Covid vaccine:దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిందని ఊపిరి పీల్చుకునే సమయానికి.. నేను ఇంకా ఉన్నానని రుజువు చేస్తూ.. రోజూకు వేల మందిని బలితీసుకుంటుంది కరోనా. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారికి  కూడా మళ్లీ కరోనా సోకడంతో.. టీకాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా స్పందించారు. ప్రస్తుతం వేస్తున్న టీకాను కరోనా నుంచి ఉపిరితిత్తులను రక్షిస్తాయని.. అలాగే లోపలి శరీర భాగాలను కరోనా భారిన పడకుండా చేస్తాయని తెలిపారు. టీకా రెండు డోసులు పొందిన  తర్వాత కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కచ్చితంగా మాస్క్ దరించాల్సిందేనని తెలిపారు. అన్ని రకాల టీకాలు ఇదే విధంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ వ్యాక్సిన్ అనేది కరోనా శరీరంలో మరింత తీవ్రతరం కాకుండా చేస్తుందని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ అనేది ప్రాణాంతకం కాదన్నారు.  (Bharath biotech chairman)

కరోనా సెకండ్ వేవ్ దేశానికి మరింత ప్రమాదకరమని నిరూపిస్తుందని.. ప్రతి రోజూ దేశంలో ఈ వ్యాధి వలన మరణాల సంఖ్య మరింత ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. అలాగే మహారాష్ట్ర, అస్సాం, యూపీ రాష్ట్రాలు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ వ్యాక్సిన్స్ దిగుమతులు చేసుకోవడానికి  ఆసక్తి కనబరుస్తాయన్నారు.

ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ మే లో 30 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని..  దీని సామర్థ్యాన్ని ఏప్రిల్‌లో 20 మిలియన్ మోతాదుల నుండి మరియు మార్చిలో 15 మిలియన్ల నుండి గణనీయంగా పెంచుతుందన్నారు. భారత్ బయోటెక్  సంవత్సరానికి 700 మిలియన్ మోతాదుల కోవాక్సిన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కంపెనీ పెంచుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడమనేది ప్రస్తుతం పరిస్థితులకు అవసరమని. భారతదేశ వ్యాక్సిన్ తయారీదారులు ఇప్పుడు రాష్ట్రాల వ్యక్తిగత డిమాండ్‌ను తీర్చాల్సి ఉంటుంది, మే 1 నుండి ప్రారంభమయ్యే టీకాల మూడవ దశలో, రాష్ట్రాలు వ్యాక్సిన్ నుండి వ్యాక్సిన్ కొనుగోలు చేయగలవు. అస్సాం ఇప్పటికే భారత్ బయోటెక్ నుంచి 1 కోట్ల కోవాగ్జిన్ మోతాదులకు ఆర్డర్ ఇచ్చిందన్నారు. (bharat biotech )

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..