AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer: ఎండలు బాబోయ్..ఎండలు.. ఆ వేడుకకు వచ్చిన 11 మంది

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఆదివారం రోజున మహారాష్ట్రలో జరిగిన ఓ వేడుకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Summer: ఎండలు బాబోయ్..ఎండలు.. ఆ వేడుకకు వచ్చిన 11 మంది
Heat
Aravind B
|

Updated on: Apr 17, 2023 | 6:54 AM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. అయితే ఆదివారం రోజున మహారాష్ట్రలో జరిగిన ఓ వేడుకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నావీ ముంబయిలోని మహారాష్ట్ర భూషన్ అవార్డు వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఆరోజు ఎండ 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆ ఎండకు తట్టుకోలేక 11 మంది వడదెబ్బతో మృతి చెందడం కలకరం రేపింది. అలాగే మరో 50 మంది ఆసుపత్రిలో చేరారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతలు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై ఉప మఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా స్పందించారు. ఈ వేడుకకు వచ్చిన వారిలో ఎండ తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారి చికిత్సకు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలోని పలు ప్రాంతాల్లో మరో 4,5 రోజుల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎండ పెరుగుతుందని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!