High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువైతే కష్టమే.. ఈ పదార్థాలను దూరం పెడితే బెటర్..

Cholesterol Foods: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులు కొన్ని పదార్థాలను తినడం మానుకోవాలి. ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువైతే కష్టమే.. ఈ పదార్థాలను దూరం పెడితే బెటర్..
Cholesterol
Follow us

|

Updated on: Jul 07, 2022 | 9:30 PM

Cholesterol Foods: కొలెస్ట్రాల్ మన శరీరంలో మైనపు లాంటి పదార్థం. ఇది శరీరంలోని కణాలలో కనిపిస్తుంది. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL) అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉన్నాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల శరీరంలో అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది కొలెస్ట్రాల్ రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులు కొన్ని ఆహారాలను తినకూడదని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే అలాంటి ఆహారం కొలెస్ట్రాల్‌కు హాని కలిగిస్తుంది. ఈ ఆహారాల గురించి తెలుసుకుందాం..

మటన్ నుంచి దూరంగా ఉంటే బెటర్..

మీరు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, రెడ్ మీట్ తినకపోవడం మంచింది. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చికెన్ తినొద్దు..

మీరు చికెన్‌ను ఇష్టపడితే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ కారణంగా చికెన్ తినకుండా ఉండటం మంచిది. వాస్తవానికి, మీరు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న చికెన్ తీసుకుంటే, అది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మరింత దిగజార్చుతుంది.

పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి..

కొలెస్ట్రాల్ రోగులు కనీసం పాల ఉత్పత్తులను తక్కువుగా తీసుకోవాలి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా ఫుల్ క్రీమ్ పాలు, దాని నుంచి తయారుచేసిన ఉత్పత్తులకు దూరం ఉంచడం మంచింది.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు