స్పీకర్ పదవికే ‘కోడెల’ కళంకం తెచ్చారు..
వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కోడెల శివప్రసాద్పై విరుచుకుపడ్డారు. ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని ట్విట్టర్లో మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ వంటి ఆఫీస్లను కనీస వసతులు లేని తన సొంత భవనాల్లో పెట్టించారని తెలిపారు. ఈ కోణంలో పైరవీ చేసుకొని సుమారు రూ. 4.5 కోట్ల ప్రజాధనాన్ని లూఠీ చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి.
వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కోడెల శివప్రసాద్పై విరుచుకుపడ్డారు. ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని ట్విట్టర్లో మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ వంటి ఆఫీస్లను కనీస వసతులు లేని తన సొంత భవనాల్లో పెట్టించారని తెలిపారు. ఈ కోణంలో పైరవీ చేసుకొని సుమారు రూ. 4.5 కోట్ల ప్రజాధనాన్ని లూఠీ చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి.