డార్లింగ్‌తో ‘ధూమ్ 4’.. యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే డీల్!

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. దీనికి నిదర్శనం ‘సాహో’ సినిమా. ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రభాస్‌కు నిజంగానే స్టామినా ఉందా అని అందరూ అనుకున్నారు. కానీ సోసోగా ఉన్న కంటెంట్‌తో రిలీజైన ‘సాహో’ తెలుగులో ప్లాప్ అయ్యి… హిందీలో అద్భుత విజయం సాధించడంతో.. ఆ ఊహలన్నీ తలకిందులయ్యాయి. అందుకే ఇప్పటికీ ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతుంటారు. ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌కు […]

డార్లింగ్‌తో 'ధూమ్ 4'.. యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే డీల్!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 03, 2019 | 7:27 PM

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. దీనికి నిదర్శనం ‘సాహో’ సినిమా. ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రభాస్‌కు నిజంగానే స్టామినా ఉందా అని అందరూ అనుకున్నారు. కానీ సోసోగా ఉన్న కంటెంట్‌తో రిలీజైన ‘సాహో’ తెలుగులో ప్లాప్ అయ్యి… హిందీలో అద్భుత విజయం సాధించడంతో.. ఆ ఊహలన్నీ తలకిందులయ్యాయి. అందుకే ఇప్పటికీ ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతుంటారు.

‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌కు బీ-టౌన్ నుంచి అద్భుతమైన ఆఫర్స్ తలుపు తట్టాయి. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖ నిర్మాతలు అదిరిపోయే డీల్స్‌ను డార్లింగ్ ముందు ఉంచినా.. అన్నింటికీ నో చెప్పాడు. ఇక ఆ ఆఫర్స్‌లో ఒకటి ‘ధూమ్ 4’. ప్రభాస్ లాంటి కటౌట్.. ఇలాంటి యాక్షన్ సినిమాలో ఉంటే.. బొమ్మ అదుర్స్ అని వారు భావించారు. కానీ అప్పట్లో ప్రభాస్ వీటన్నింటిని వదులుకున్నాడు.  అయితే రీసెంట్‌గా ‘వార్’ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో.. ఆదిత్య చోప్రా మరోసారి ప్రభాస్‌ను ఈ విషయమై సంప్రదింపులు జరిపారట. కుదిరితే ‘వార్’ సీక్వెల్‌లో లేదా ‘ధూమ్ 4’లో నటించాలని ప్రభాస్‌ను  కోరినట్లు తెలుస్తోంది.

రెండు సినిమాల్లో దేనికి ఓకే చెప్పినా.. ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాక ‘ధూమ్ 4’ విషయంలో అయితే.. డార్లింగ్ విలన్ రోల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సిరీస్‌లో హీరో కంటే.. విలన్‌కే ఎక్కువ ప్రాముఖ్యత. మొదటి భాగంలో జాన్ అబ్రహం.. రెండో భాగంలో హృతిక్ రోషన్.. మూడో భాగంలో అమీర్ ఖాన్.. విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇవన్నీ కూడా సూపర్ హిట్లే.. ఈ క్రమంలో ప్రభాస్ ‘ధూమ్ 4’కు ఓకే చెబితే.. సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. మరి డార్లింగ్ ఒప్పుకుంటాడో.. లేదో చూడాలి.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు