బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శనివారం తెల్లవారుజామునే కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బోనియర్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఆర్మీ జవాన్లను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చనిపోయిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.

బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 1:35 PM

శనివారం తెల్లవారుజామునే కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బోనియర్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఆర్మీ జవాన్లను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చనిపోయిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.