ఢిల్లీ : తెలుగు వైద్యుల మిస్సింగ్ మిస్టరీ!

ఢిల్లీలో తెలుగు వైద్యుల అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఈనెల 25న డా. హిమబిందు, డా. దిలీప్ సత్య ఢిల్లీలో అదృశ్యమయ్యారు. దీంతో హిమబిందు భర్త డా. శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దిలీప్ సత్య చండీగఢ్‌లో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. పుదుచ్ఛేరిలోని జిప్‌మర్ ఇంటర్వ్యూకి వెళ్లిన సత్య తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. హిమబిందు ఉదయం 11.30 సమయంలో భర్తకు ఫోన్ చేసి తాను […]

ఢిల్లీ : తెలుగు వైద్యుల మిస్సింగ్  మిస్టరీ!
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 4:17 PM

ఢిల్లీలో తెలుగు వైద్యుల అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఈనెల 25న డా. హిమబిందు, డా. దిలీప్ సత్య ఢిల్లీలో అదృశ్యమయ్యారు. దీంతో హిమబిందు భర్త డా. శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దిలీప్ సత్య చండీగఢ్‌లో పీడియాట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. పుదుచ్ఛేరిలోని జిప్‌మర్ ఇంటర్వ్యూకి వెళ్లిన సత్య తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. హిమబిందు ఉదయం 11.30 సమయంలో భర్తకు ఫోన్ చేసి తాను దిలీప్ సత్యతో కలిసి చర్చికి వెళ్తున్నామని చెప్పింది. కాసేపట్లోనే ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఎంతవెతికినా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు.

[svt-event date=”30/12/2019,3:45PM” class=”svt-cd-green” ] [/svt-event]

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?