మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం..

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. నేడు(జనవరి 6) వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన తిరుమల విచ్చేశారు. అయితే టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై మంత్రి హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాలని భావించారు. అయితే అక్కడే ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ దామోదర్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం మంత్రి అయినప్పటికి […]

మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం..
Follow us

|

Updated on: Jan 06, 2020 | 12:37 PM

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. నేడు(జనవరి 6) వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన తిరుమల విచ్చేశారు. అయితే టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై మంత్రి హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాలని భావించారు. అయితే అక్కడే ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ దామోదర్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం మంత్రి అయినప్పటికి ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అయితే నేడు భక్తుల రద్దీ దృష్ట్యా విఐపీలకు ఎక్కువ ఏర్పాట్లు చెయ్యలేకపోయామని, అందరూ అర్ధం చేసుకోవాలని టీటీడీ అధికారుల చెప్తున్నారు.

ఇక వైకుంఠ ఏకదశి పర్వదినాన్ని పురష్కరించుకోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి, అనిల్ ‌కుమార్, సురేష్, విశ్వరూప్, బాలినేని, పుష్ప శ్రీవాణి, రంగనాథరాజు, నారాయణ స్వామి.. తెలంగాణ మంత్రులు కేటీఆర్, , తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి.. తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు