AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో క‌రోనా వీర‌విహారం..ఒక్క‌రోజే ఆరుగురు మృతి

తెలంగాణలో క‌రోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటెన్ లో వెల్లడించింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 41 కేసులు న‌మోదుకాగా.. రంగారెడ్డిలో 5, సంగారెడ్డి జిల్లాలో 3, మహబూబ్‌నగర్‌, జగిత్యాలో 2 చొప్పున కేసులు చొప్పున గుర్తించారు. వరంగల్ అర్బన్‌, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వివ‌రించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్దార‌ణ […]

తెలంగాణలో క‌రోనా వీర‌విహారం..ఒక్క‌రోజే ఆరుగురు మృతి
Ram Naramaneni
|

Updated on: May 30, 2020 | 10:29 PM

Share

తెలంగాణలో క‌రోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటెన్ లో వెల్లడించింది. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 41 కేసులు న‌మోదుకాగా.. రంగారెడ్డిలో 5, సంగారెడ్డి జిల్లాలో 3, మహబూబ్‌నగర్‌, జగిత్యాలో 2 చొప్పున కేసులు చొప్పున గుర్తించారు. వరంగల్ అర్బన్‌, సూర్యాపేట, వనపర్తి, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు వివ‌రించారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్దార‌ణ అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 2,499కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9 మంది వలస కూలీలు, మరో ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారికి క‌రోనా సోకిన‌ట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఇవాళ మరో ఆరుగురు ప్రాణాలు విడువ‌గా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 77కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,412 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా..ప్ర‌స్తుతం 1,010 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసూ రికార్డ‌వ్వ‌ని మూడు జిల్లాల్లో ఒకటైన వనపర్తిలో ఇవాళ ఫ‌స్ట్ కేసు నమోదు అయింది. మరో 14 జిల్లాల్లో… గత 14 రోజులుగా ఒక్క కోవిడ్-119 కేసూ నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణ‌లో ఇప్పటివరకు మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్ బారినపడిన స్థానికుల సంఖ్య 2,068గా నమోదుకాగా.. 431 మంది వలస కూలీలు, విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత