జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం, ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు

ముంబయిపై పాకిస్థాన్​ టెర్రరిస్టులు చేసిన దాడిని ఇండియా​ ఎన్నటికీ మరువదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం, ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Nov 26, 2020 | 3:17 PM

ముంబయిపై పాకిస్థాన్​ టెర్రరిస్టులు చేసిన దాడిని ఇండియా​ ఎన్నటికీ మరువదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. 2008లో ఇదే రోజున.. పాకిస్థాన్​ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారని.. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు.  ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు విడిచిన పోలీసులు, పౌరులకు ప్రధాని నరేంద్రమోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పుడు ఇండియా కొత్త విధానాలతో ఉగ్రవాదంపై పోరాడుతోందని… ఇందులో భాగమైన భద్రతా బలగాలకు నమస్కరిస్తున్నాని చెప్పారు.

జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు :

‘ఒక దేశం, ఒక ఎన్నిక’ భారత్​కు చాలా అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నెలల వ్యవధిలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎలక్షన్స్  జరుగుతున్నాయని..ఈ విధానం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఈ కామెంట్స్ చేశారు.  ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. గవర్నమెంట్‌కు మార్గనిర్దేశం చేయాలని ప్రిసైడింగ్​ అధికారులకు మోదీ సూచించారు.

Also Read : నివర్‌ తుపానులో కొంతభాగం ఇంకా సముద్రంలోనే, లైట్ తీసుకోవద్దని ఐఎండీ హెచ్చరిక

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?