AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు…

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 14,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬445 కరోనా మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు...
Ravi Kiran
|

Updated on: Jun 22, 2020 | 9:47 AM

Share

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 14,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬445 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 425282కి చేరుకుంది. ఇందులో 1,74,387‬ యాక్టివ్ కేసులు ఉండగా.. 13,699 మంది కరోనాతో మరణించారు. అటు 2,37,195 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, దేశంలో దాదాపుగా 60 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,32,075 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6170 మంది కరోనాతో చనిపోయారు. తమిళనాడులో 59,377 కేసులు, 757 మరణాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. 59746 కేసులు నమోదు కాగా, 2175 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాగా, కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సంభవించాయి.

Follow Us
రోహిత్ వన్-మ్యాన్ షో చేసిన టాప్ 5 ప్రెస్ కాన్ఫరెన్స్‌లివే
రోహిత్ వన్-మ్యాన్ షో చేసిన టాప్ 5 ప్రెస్ కాన్ఫరెన్స్‌లివే
ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలనుకుంటున్నారా..? దానికి ఎంత సమయం
ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలనుకుంటున్నారా..? దానికి ఎంత సమయం
బొటనవేలికి ఉంగరం ధరిస్తే నిజంగానే మంచిది కాదా? జ్యోతిష్యం ప్రకారం
బొటనవేలికి ఉంగరం ధరిస్తే నిజంగానే మంచిది కాదా? జ్యోతిష్యం ప్రకారం
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు