మృత్యుంజయుడిగా బోరుబావి నుంచి బయటపడ్డ చిన్నారి
మథుర: ఉత్తర ప్రదేశ్లోని మథురలో బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడ్ని క్షేమంగా బయటకు తీశారు. బాలుడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఐదేళ్ల ప్రవీణ్ పక్కనే ఉన్న పండ్లతోటలోకి వెళ్లాడు. అక్కడ బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని బాలుడ్ని రక్షించేందుకు రంగంలోకి దిగాయి. కెమెరాల సాయంతో బాలుడు సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలపాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీశారు.
మథుర: ఉత్తర ప్రదేశ్లోని మథురలో బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడ్ని క్షేమంగా బయటకు తీశారు. బాలుడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఐదేళ్ల ప్రవీణ్ పక్కనే ఉన్న పండ్లతోటలోకి వెళ్లాడు. అక్కడ బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని బాలుడ్ని రక్షించేందుకు రంగంలోకి దిగాయి. కెమెరాల సాయంతో బాలుడు సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలపాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీశారు.