AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవాళీ పోరుకు రంగం సిద్దం..జనవరి నుంచి బరిలోకి ఆటగాళ్లు..తొలుత ఆ టోర్నీనే

కోవిడ్ ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను బీసీసీఐ ఆపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

దేశవాళీ పోరుకు రంగం సిద్దం..జనవరి నుంచి బరిలోకి  ఆటగాళ్లు..తొలుత ఆ టోర్నీనే
Ram Naramaneni
|

Updated on: Dec 13, 2020 | 10:14 PM

Share

కోవిడ్ ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను బీసీసీఐ ఆపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. అందుకోసం ఆరు రాష్ట్రాల్లో బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 2 కల్లా టోర్నీలో పాల్గొనే జట్లు సంబంధిత హబ్​లకు చేరుకుంటాయని చెప్పింది. రంజీల నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు.

“వివిధ రాష్ట్రాల క్రికెట్​ బోర్డుల ఒపినియన్ ప్రకారం బీసీసీఐ తుది నిర్ణయానికి వచ్చింది. 2020-21 దేశవాళీ సీజన్​లో భాగంగా ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ జరిపేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ అనంతంరం విజయ్​ హజారే, రంజీలపై నిర్ణయం తీసుకుంటాం” అని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత