AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విషయంలో మోదీ, అమిత్‌షా ఆశీస్సులు.. మాకే: విజయసాయి రెడ్డి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరంలో గాని, పీపీఏల అంశంలో గాని వారితో సంప్రదించిన తర్వాతే వైపీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాని దోచుకున్న […]

ఆ విషయంలో మోదీ, అమిత్‌షా ఆశీస్సులు.. మాకే: విజయసాయి రెడ్డి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2019 | 5:02 PM

Share

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదించిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరంలో గాని, పీపీఏల అంశంలో గాని వారితో సంప్రదించిన తర్వాతే వైపీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాని దోచుకున్న వారందరినీ చట్టపరిధిలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని విజయసాయి రెడ్డి చెప్పారు. అంతేకాదు కొండవీటి వాగు వల్ల అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. అవినీతి నివారణలో తమ సంకల్పానికి మోదీ, అమిత్‌షా ఆశీస్సులు ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.

Follow Us
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!