వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం తగినన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ.. కొంతమంది సహనం కోల్పోవడమే కాకుండా వేచి ఉండలేక కాలి నడకను సొంత ఊళ్లకు..

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..
Follow us

|

Updated on: Jun 03, 2020 | 3:15 PM

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం తగినన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ.. కొంతమంది సహనం కోల్పోవడమే కాకుండా వేచి ఉండలేక కాలి నడకను సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు ‘సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏప్రిల్ 20 నుండి బస్సు సర్వీసులను, మే 1 నుంచి శ్రామిక్ రైళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రజారవాణా నిషేధం ఉన్న సమయంలో చాలామంది వలస కూలీలు కాలి నడకన వారి స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నంలో సుమారు 170 మంది కార్మికులు వివిధ ప్రమాదాల్లో మరణించారు. అటు వడగాలులకు తాళలేక మరికొందరు మృత్యువాతపడ్డారు. ఇక మే 9 నుంచి మే 27 మధ్య శ్రామిక్ రైళ్లలో ఆకలి, సూర్యుడి భగభగల వల్ల చనిపోయారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు గణాంకాలు చెబుతున్నాయి.

“లాక్ డౌన్ వేళ చాలా మంది ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది” అని ఒప్పుకున్న అమిత్ షా, 5-6 రోజులు వరకు కొన్ని అవాంఛిత సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. “అందువల్లే కోటి కంటే ఎక్కువ మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకున్నారని అమిత్ షా తెలిపారు. వలస కార్మికులను తమ సొంతూళ్ళకు పంపించేందుకు సుమారు రూ .11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పిన షా.. బస్సు సర్వీసుల ద్వారా 41 లక్షల మందిని.. అలాగే శ్రామిక్ రైళ్ల ద్వారా 55 లక్షల మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చామని” ఆయన చెప్పారు.

రాష్ట్రాలలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ వ్యవధిని ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. “అప్పటికి ఆరోగ్య సౌకర్యాలు సిద్ధంగా లేవు, రాష్ట్రాలు కూడా సిద్ధంగా లేవు, క్వారంటైన్ సౌకర్యాలు లేవు” అని షా అన్నారు. “రెండు నెలల్లో వీటన్నింటిని సిద్దం చేశామని వెల్లడించారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.