శ్రీవారిని.. జగన్ సీఎం కావాలని కోరా..

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు లక్ష్మీపార్వతి. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆ అవినీతి రాష్ట్రాన్ని కాపాడాలంటే జగన్ సీఎం కావాలన్నారు. అలాగే.. స్వామి వారిని కూడా జగన్‌నే వైఎస్ కావాలని కోరుకున్నా అని తెలిపారు లక్ష్మీ పార్వతి. […]

శ్రీవారిని.. జగన్ సీఎం కావాలని కోరా..
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 1:19 PM

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు లక్ష్మీపార్వతి. దర్శనం అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆ అవినీతి రాష్ట్రాన్ని కాపాడాలంటే జగన్ సీఎం కావాలన్నారు. అలాగే.. స్వామి వారిని కూడా జగన్‌నే వైఎస్ కావాలని కోరుకున్నా అని తెలిపారు లక్ష్మీ పార్వతి.