AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామా అమరవీరులకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విరాళం

చండీగడ్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లలో ఐదు కుటుంబాలకు కింగ్స్‌ ఎలెవన్ జట్టు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌, డీఐజీ సీఆర్పీఎఫ్‌ వీకే కౌందల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన జైమల్‌ సింగ్‌, సుఖ్‌జిందర్‌సింగ్‌, మనిందర్‌సింగ్‌, కుల్విందర్‌సింగ్‌, తిలక్‌రాజ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు గతనెలలో జరిగిన ఉగ్రదాడిలో అమరులయ్యారు. వారి కుటుంబసభ్యులకు చెక్కులు అందజేశారు.

పుల్వామా అమరవీరులకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విరాళం
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2019 | 6:43 PM

Share

చండీగడ్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లలో ఐదు కుటుంబాలకు కింగ్స్‌ ఎలెవన్ జట్టు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌, డీఐజీ సీఆర్పీఎఫ్‌ వీకే కౌందల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన జైమల్‌ సింగ్‌, సుఖ్‌జిందర్‌సింగ్‌, మనిందర్‌సింగ్‌, కుల్విందర్‌సింగ్‌, తిలక్‌రాజ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు గతనెలలో జరిగిన ఉగ్రదాడిలో అమరులయ్యారు. వారి కుటుంబసభ్యులకు చెక్కులు అందజేశారు.