శ్మశానం పక్కన అరటి పండ్లే…ఆ వ‌ల‌స కూలీల పంచ‌ భ‌క్ష‌ ప‌ర‌వ‌న్నాలు..

లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు ఎదుర్కొంటోన్న బాధ‌లు అన్నీ, ఇన్నీ కావు. కొంద‌రైతే ప్ర‌స్తుతం ఉన్న ప్రాంతాల్లో ఉండ‌లేక సొంత ఊర్ల‌కు వంద‌ల‌, వేల‌ కిలోమీట‌ర్లు నడిచివెళ్తున్నారు. మ‌రికొంద‌రు పిల్ల‌ల‌తో అంత‌దూరం ప్ర‌యాణించ‌లేక ఇప్పుడు ఉన్న ప్రాంతాల‌లోనే బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. వారికి వ‌స‌తి, ఆహారం అందించ‌డానికి ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కొందరికి మాత్రం అవి చేరువవ్వ‌డం లేవు. ఇటీవలే ఆగ్రాలో పాల ట్యాంకర్ బోల్తా పడగా..రోడ్డుపై ప‌డిన పాల‌ను ఓ వ్య‌క్తి దోసిళ్లతో ఎత్తి గిన్నెలో […]

శ్మశానం పక్కన అరటి పండ్లే...ఆ వ‌ల‌స కూలీల పంచ‌ భ‌క్ష‌ ప‌ర‌వ‌న్నాలు..
Follow us

|

Updated on: Apr 16, 2020 | 10:34 AM

లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు ఎదుర్కొంటోన్న బాధ‌లు అన్నీ, ఇన్నీ కావు. కొంద‌రైతే ప్ర‌స్తుతం ఉన్న ప్రాంతాల్లో ఉండ‌లేక సొంత ఊర్ల‌కు వంద‌ల‌, వేల‌ కిలోమీట‌ర్లు నడిచివెళ్తున్నారు. మ‌రికొంద‌రు పిల్ల‌ల‌తో అంత‌దూరం ప్ర‌యాణించ‌లేక ఇప్పుడు ఉన్న ప్రాంతాల‌లోనే బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. వారికి వ‌స‌తి, ఆహారం అందించ‌డానికి ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కొందరికి మాత్రం అవి చేరువవ్వ‌డం లేవు. ఇటీవలే ఆగ్రాలో పాల ట్యాంకర్ బోల్తా పడగా..రోడ్డుపై ప‌డిన పాల‌ను ఓ వ్య‌క్తి దోసిళ్లతో ఎత్తి గిన్నెలో పోస్తుండగా.. అతడికి కొద్ది దూరంలోనే కుక్కలు పాలు గతుకుతున్న వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పేదలు, వ‌ల‌స కూలీల‌ ఆకలి బాధ‌లు అద్దం పట్టే మరో ఘటన వెలుగు చూసింది.

ఢిల్లీలోని యమునా నది ప‌క్క‌న ఉన్న‌ నిఘమ్‌బోధ్ ఘాట్ శ్మశానం ప‌క్క‌న‌ పాడైపోయిన అరటి పండ్లను వ్యాపారులు పడేయగా.. వలస కార్మికులు కొంద‌రు వాటిలో నుంచి కాస్త బాగున్న వాటిని ఏరుకుంటూ కనిపించారు. అరటి పండ్లు అంత త్వరగా కుళ్లిపోవు.. ఇవి కొంత మేర మా కడుపు నింపుతాయని వాటిని తన సంచిలో మూట‌క‌ట్టుకుంటూ ఓ వ్యక్తి చెప్పాడు. మాకు రోజూ రెండు పూట‌ల ఆహారం దొర‌క‌దు కాబట్టి వీటిని తీసుకోవడమే ఉత్తమం అని యూపీ నుంచి వలస వచ్చిన వ్యక్తి ఒకరు ఆవేద‌న‌తో మాట్లాడారు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా స‌డ‌న్ గా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఢిల్లీలో వేలాది మంది వలస కార్మికులు ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది. వీరిలో చాలా మంది ఉత్తర ఢిల్లీలోని యమునా నది ఒడ్డున బ్ర‌తుకు వెళ్ల‌దీస్తున్నారు. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ దేశాన్ని ఎప్పుడు వీడివెళ్తుందో, ఈ వ‌ల‌స జీవులు క‌ష్టాలు ఎప్పుడు తీర‌తాయో..!

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు