AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవినీతి లేని పాలన అందిస్తా: ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్

అవినీతి నిర్మూలనలో సీఎం ఆఫీసులో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని.. మీ గ్రామంలోని సెక్రటేరియట్‌లో 10 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 2న […]

అవినీతి లేని పాలన అందిస్తా: ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 4:26 PM

Share

అవినీతి నిర్మూలనలో సీఎం ఆఫీసులో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని.. మీ గ్రామంలోని సెక్రటేరియట్‌లో 10 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా మొదలు పెడతామని.. దీని వల్ల మరో లక్షా 60వేల ఉద్యోగాలు నేరుగా అందుబాటులోకి జగన్ అభిప్రాయపడ్డారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం